ఎన్ పి ఆర్ డి జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్..నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ జిల్లాలో ఎంపికైన వికలాంగుల లబ్ధిదారులకు సహాయ పరికరాలు పంపిణీ చేయాలని కోరుతూ ఎన్ పి ఆర్ డి ఆధ్వర్యంలో ఏవో జగన్మోహన్ కి వింత పత్రం అందజేశారు. అనంతరం ఎన్ పి ఆర్ డి జిల్లా అధ్యక్షులు స్వరూపంగా ప్రకాష్ జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఎంపిక అయిన వికలాంగుల లబ్ధిదారులకు సహాయ పరికరాలు వెంటనే పంపిణి చేయాలని డిమాండ్ […]
The post వికలాంగుల లబ్ధిదారులకు సహాయ పరికరాలు పంపిణీ చేయాలి.. appeared first on Navatelangana.
Leave A Comment