• Login / Register
  • Site Logo

    వికలాంగుల గ్రంథాలయాలు: జ్ఞాన, స్వావలంబన మార్గాలు

    Rss వార్తలు

    వికలాంగుల కోసం ఏర్పాటు చేయబడిన గ్రంథాలయాలు కేవలం పుస్తకాల నిలయాలు మాత్రమే కాదు, అవి జ్ఞానం, ఆత్మవిశ్వాసం, సామాజిక సమ్మిళితానికి శక్తివంతమైన సాధనాలు. 2011 భారత జనగణన ప్రకారం మన దేశంలో సుమారు 50 లక్షల మంది దష్టి లోపం ఉన్న వ్యక్తులు ఉన్నారు. వీరి జీవితాల్లో వెలుగులు నింపడానికి సమాచార లభ్యతను మెరుగుపరచడం అత్యవసరం. జాతీయ విద్యా విధానం 2020 (NEP 2020) కూడా అందరికీ అందుబాటులో ఉండే సమగ్ర విద్యను నొక్కి చెబుతోంది. ఈ […]

    The post వికలాంగుల గ్రంథాలయాలు: జ్ఞాన, స్వావలంబన మార్గాలు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment