• Login / Register
  • Site Logo

    వాషింగ్టన్లో బోర్డ్ ఆఫ్ పీస్ సమావేశం

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: అంతర్జాతీయ ఘర్షణలను పరిష్కరించుకునేందుకు అమెరికా అధ్యక్షుడు ఇటీవలే బోర్డ్‌ ఆఫ్‌ పీస్‌ (శాంతి మండలి)ని ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి 19వ తేదీ వాషింగ్టన్‌లో ట్రంప్‌ అధ్యక్షతన శాంతి మండలి సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్‌ మిలేతో సహా 20కి పైగా ప్రతినిధులు, పలువురు నేతలు హాజరు కానున్నారు. ఈ సమావేశంలో గాజా ప్రాంతంలో అంతర్జాతీయ సైనిక దళ మోహరింపుకు సంబంధించిన వివరాలపై దృష్టి సారించే అవకాశం ఉందని మీడియా వర్గాలు పేర్కొన్నాయి. […]

    The post వాషింగ్టన్‌లో బోర్డ్‌ ఆఫ్‌ పీస్ స‌మావేశం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment