మోడీ, ట్రంప్ దిష్టిబొమ్మలు తగలబెడతాం : బీకేయూ నేత రాకేశ్ తికాయత్ న్యూఢిల్లీ : భారత్-అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అన్ని గ్రామాలలో పెద్దఎత్తున నిరసనలు తెలుపుతామని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) ప్రకటించింది. ప్రధాని నరేంద్రమోడీ, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దిష్టిబొమ్మలను తగలబెడతామని తెలిపింది. బీకేయూ నేత రాకేశ్ తికాయత్ న్యూఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ రైతుల ప్రయోజనాల పరిరక్షణ గురించి మోడీ ప్రభుత్వం అబద్ధాలు చెబుతోందని విమర్శించారు. 1992లో భారత్ […]
The post వాణిజ్య ఒప్పందంపై నిరసన తెలుపుతాం appeared first on Navatelangana.
Leave A Comment