ఢిల్లీలో ఎస్ఎఫ్ఐ ప్రదర్శనవిద్యార్థులపై పోలీసుల జులుంఈడ్చుకెళ్లి వ్యాన్లల్లో కుక్కిన ఖాకీలుపలువురికి గాయాలు నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరోవిశ్వవిద్యాలయాల్లో కుల వివక్ష నిర్మూలనకు జారీ చేసిన యూజీసీ నిబంధనలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఢిల్లీలో భారీ ప్రదర్శన చేపట్టింది. ఈ సందర్భంగా కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ వద్దకు భారీ ర్యాలీగా వెళ్తున్న విద్యార్థులు, ఎస్ఎఫ్ఐ నాయకులపై పోలీసులు తమ జులుం ప్రదర్శించారు. వారిని ఈడ్చుకెళ్లి వ్యాన్లల్లో పడేశారు. ఈ దౌర్జన్యకాండలో ఎస్ఎఫ్ఐ అఖిల భారత అధ్యక్షులు ఆదర్శ్ […]
The post వర్సిటీల్లో కుల వివక్ష నిర్మూలనకు చర్యలు తీసుకోవాలి appeared first on Navatelangana.
Leave A Comment