జనజీవనం అస్తవ్యస్తంపత్తి, వరి పంటలకు తీవ్ర నష్టంబోరుమంటున్న అన్నదాతలురాష్ట్రాన్ని వణికించిన ‘మొంథా’ తుపాన్తెగిన చెరువులు, జలమయమైన రోడ్లునిలిచిన రైళ్లు-ప్రయాణికుల గగ్గోలునీట మునిగిన వరంగల్ రైల్వే స్టేషన్పలు జిల్లాల్లో రెడ్ అలర్ట్, నేడు స్కూళ్లకు సెలవు మొంథా తుపాన్ తెలుగు రాష్ట్రాలను వణికించింది. జనజీవనాన్ని స్తంభింపచేసింది. భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగిపొర్లాయి. పంటలు నీట మునిగాయి. పత్తిరైతులు బోరుమన్నారు. వరి పంట నీటమునిగి నేలకొరిగింది. కాంటా కోసం కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యం నీటిపాలైంది. రైతులు నీటిలో […]
The post వర్ష బీభత్సం appeared first on Navatelangana.
Leave A Comment