సొంత నిధులతో రోడ్డు మరమ్మతులు చేపట్టిన గిరిజన నాయకుడు..నవతెలంగాణ – తిమ్మాజిపేటగ్రామాభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తానని బిఆర్ఎస్ పార్టీ గిరిజన నాయకుడు వడ్త్యావత్ శంకర్ నాయక్ అన్నారు. తిమ్మాజిపేట మండలంలోని సూర్య నాయక్ తాండ నుంచి హేమ్ల నాయక్ తాండ కు వెళ్లే రహదారి గత రెండు రోజులుగా కురిసిన వర్షాలకు రోడ్డు అద్వానంగా గుంతల మయంగా మారడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదే తండాకు చెందిన బిఆర్ఎస్ పార్టీ గిరిజన నాయకులు వడ్త్యావత్ శంకర్ నాయక్ […]
The post వర్షానికి పాడైన రోడ్డు.. appeared first on Navatelangana.
Leave A Comment