మద్దతు ధర కోసం చూస్తే గోసపడుతున్న రైతన్నలునీటి నిలువల్లో కొనుగోలు కేంద్రాలు రోడ్లపై ధాన్యం నిలువలు అంధకారంలో కొనుగోలు కేంద్రాలు నవతెలంగాణ – పాలకుర్తిప్రకృతి చేస్తున్న విలయతాండవం రైతన్నకు శాపంగా మారింది. జూలై, ఆగస్టు మాసాలు వర్షాలు లేక వేసవిని తలపిస్తే సెప్టెంబర్, అక్టోబర్ మాసాలు అతివృష్టిని సృష్టిస్తున్నాయి. పంట చేతికొచ్చే సమయానికి వర్షాలు విలయతాండవాన్ని సృష్టిస్తున్నాయి. వర్షాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గ్రామీణ ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలను 15 రోజుల క్రితమే ప్రారంభించేందుకు చర్యలు చేపట్టింది. కొనుగోలు కేంద్రాల […]
The post వర్షం తగ్గదు.. కొనుగోళ్లు ప్రారంభించరు appeared first on Navatelangana.
Leave A Comment