• Login / Register
  • Site Logo

    వర్షంతో నేలకొరిగిన పంటను అంచనా వేయడంలో అధికారులు నిర్లక్ష్యం వీడాలి

    Rss వార్తలు

     – గడ్డం వెంకటేష్, నూకల భాస్కర్ రెడ్డినవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్ : గత రెండు రోజుల క్రితం కురిసిన అకాల వర్షంతో  వందల ఎకరాల వరి పంట నేలకు ఒరిగింది వెంటనే అధికారులు నిర్లక్ష్యం వీడి పంట నష్టపరిహాన్ని అంచనా వేసి నష్టపరిహారం ఇవ్వాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు గడ్డం వెంకటేష్ పట్టణ కార్యదర్శి నూకల భాస్కర్ రెడ్డి డిమాండ్ చేశారు.  యాదగిరిగుట్ట మండలం మైలార్ గూడెం శనివారం, వారు మాట్లాడుతూ కాదూరి రాములు, గౌడ […]

    The post వర్షంతో నేలకొరిగిన పంటను అంచనా వేయడంలో అధికారులు నిర్లక్ష్యం వీడాలి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment