నవతెలంగాణ – కల్వకుర్తి టౌన్ కల్వకుర్తి పట్టణంలో 12 రోజులపాటు శిక్షణ పొంది పెద్దపల్లిలో జరుగుతున్న స్టేట్ మీట్ లో వరుసగా మూడు విజయాలను ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మహిళ జట్టు కైవసం చేసుకుంది. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మూడు రోజులపాటు కొనసాగి రాష్ట్రస్థాయి సీనియర్ పురుషుల మహిళల 58వ ఖోఖో ఛాంపియన్ షిప్ లో పాల్గొన్న పాలమూరు విజయాలతో ముందుకు సాగుతోంది. ఈ సందర్బంగా క్రీడాకారులు మాట్లాడుతూ.. మాకు శిక్షణతో పాటు సలహాలు సూచనలు ఇచ్చి, విజయానికి […]
The post వరుసగా మూడు విజయాలను కైవసం చేసుకున్న గర్ల్స్ టీం appeared first on Navatelangana.
Leave A Comment