• Login / Register
  • Site Logo

    వరి కోయ్యల అవశేషాలు కాల్చడం వల్ల అపారమైన నష్టాలు

    Rss వార్తలు

    – సుస్థిర వ్యవసాయ కేంద్రం శాస్త్రవేత్త శివ సాయినవతెలంగాణ-కమ్మర్ పల్లి రైతులు వరి పంటను కోసినా అనంతరం వరి కోయ్యల అవశేషాలు కాల్చడం ద్వారా అపారమైన నష్టాలు ఉంటాయని సుస్థిర వ్యవసాయ కేంద్రం శాస్త్రవేత్త శివ సాయి అన్నారు. మంగళవారం వేల్పూర్ మండలంలోని పడగల్ గ్రామంలో రైతులకు వరి కొయ్యలను కాల్చడం వల్ల జరిగే నష్టాలపై సుస్థిర వ్యవసాయ కేంద్రం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్త శివ సాయి మాట్లాడుతూ రైతులు వరి పంటను కోసినా […]

    The post వరి కోయ్యల అవశేషాలు కాల్చడం వల్ల అపారమైన నష్టాలు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment