• Login / Register
  • Site Logo

    వరి కొయ్యల అవశేషాలు కాల్చొద్దు

    Rss వార్తలు

    – సుస్థిర వ్యవసాయ కేంద్రం శాస్త్రవేత్త శివ సాయి– అవశేషాలు కాల్చడం ద్వారా అపార నష్టం నవతెలంగాణ-కమ్మర్ పల్లి రైతులు వరి పంటను కోసిన అనంతరం వరి కోయ్యల అవశేషాలు కాల్చవద్దని, కాల్చడం ద్వారా అపారమైన నష్టాలు ఉంటాయని సుస్థిర వ్యవసాయ కేంద్రం శాస్త్రవేత్త శివ సాయి అన్నారు. శనివారం వేల్పూర్ మండలం కుక్కునూర్ గ్రామంలో రైతులకు వరి కొయ్యలను కాల్చడం వల్ల జరిగే నష్టాలపై సుస్థిర వ్యవసాయ కేంద్రం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్త […]

    The post వరి కొయ్యల అవశేషాలు కాల్చొద్దు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment