నవతెలంగాణ – మల్హర్ రావురైతులకు ప్రతీఏటా కష్టాలు తప్పవడం లేదు.వరి నాటినప్పటి నుంచి పంటచేతికి వచ్చేదాక నష్టపోతూనే ఉన్నారు. వరి నాట్లు వేసిన తరువాత విస్తారమైన వర్షాలు కురవడంతో అల్లాడిన రైతులు ప్రస్తుతం కొన్ని గ్రామాల్లో కోతకు రాగా మరికొన్ని గ్రామాల్లో పంట పొట్ట దశలో ఉండగా.. భారీ వర్షాలకు పంట నేలవాలుతోంది.యూరియా కొరత, పెరిగిన కూలీతో ఆందోళన చెందుతున్నారు. మరికొద్ది రోజుల్లో పంట చేతికి వస్తుందనే సమయంలో వర్షాల కారణంగా పంటకు నష్టం వాటిల్లింది. ప్రతీఏటా […]
The post వరిపొట్ట కొట్టిన అకాల వర్షం..! appeared first on Navatelangana.
Leave A Comment