• Login / Register
  • Site Logo

    వరిధాన్యం కొనుగోళ్లకు కొత్త సాంకేతికత

    Rss వార్తలు

    చిన్న పరికరం సాయంతో సన్నాల గుర్తింపు నవతెలంగాణ–మల్హర్ రావు ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా, పార దర్శకంగా జరిగేలా మండల యంత్రాంగా చర్యలు చేపట్టింది. ప్రభుత్వం సన్నరకం వడ్లకు రూ.500 బోనస్ చెల్లిస్తోంది. 33 రకాల సన్నాలకు బోనస్ ఇస్తోంది. ఈ నేపథ్యంలో సన్నాల గుర్తింపునకు ఇప్పుడు కొత్త సాంకేతికత అందుబాటులోకి తెచ్చింది.మండలం వ్యాప్తంగా వ్యాప్తంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో 16 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనుండగా, ప్రతీ కేంద్రంలో అవసరమైన సాంకేతిక పరికరాలు అందుబాటులో […]

    The post వరిధాన్యం కొనుగోళ్లకు కొత్త సాంకేతికత appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment