రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు బండ శ్రీశైలంనవతెలంగాణ-మర్రిగూడవరి ధాన్యం కొనుగోలు ప్రారంభించి మద్దతు ధర చెల్లించాలని రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు బండ శ్రీశైలం డిమాండ్ చేశారు. ఆదివారం మండలంలోని శివన్నగూడ గ్రామంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రైతు సంఘం ఆధ్వర్యంలో సందర్శించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను రైతులు కొనుగోలు కేంద్రాలలో పోశారని నేటికీ ప్రభుత్వ యంత్రాంగం కొనుగోలు ప్రారంభించకపోవడం రైతాంగాన్ని తీవ్రంగా నిరాశపరుస్తోందని […]
The post వరిధాన్యం కొనుగోలు ప్రారంభించాలి appeared first on Navatelangana.
Leave A Comment