• Login / Register
  • Site Logo

    వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

    Rss వార్తలు

    నవతెలంగాణ – తలకొండపల్లిఐకేపీ సొసైటీల ద్వారా వరి ధాన్యం కొనుగోలు  సెంటర్ ను రైతులు సద్వినియోగం చేసుకోవాలని రంగారెడ్డి జిల్లా ఎపిడి జోజప్ప తెలిపారు. శుక్రవారం మండల పరిధిలోని చుక్కాపూర్ గ్రామంలో  ఐకేపీ ఇందిర క్రాంతి పథకం ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రంగారెడ్డి జిల్లా ఎపిడి జోజప్ప,రంగారెడ్డి జిల్లా డిపిఎం నర్సింహ్మా, మండల ఎపిఎం రామస్వామి  వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా ఎపిడి జోజప్ప మాట్లాడుతూ.. రైతులు దళారుల చేతిలో […]

    The post వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment