• Login / Register
  • Site Logo

    వరద బాధితులను ఆదుకోవాలి

    Rss వార్తలు

    తడిసిన అన్ని రకాల పంటలను కొనుగోలు చేయాలి : బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌రాష్ట్రంలో వరద బాధితులను ఆదుకోవాలనీ, తడిసిన అన్ని రకాల పంటలను కొనుగోలు చేయాలని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. గురువారం హైదరాబాద్‌ లోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మొంథా తుపాన్‌ కారణంగా రాష్ట్రంలో అనేక జిల్లాల్లో లక్షలాది ఎకరాల్లో పంటనష్టం జరిగినా ప్రభుత్వం […]

    The post వరద బాధితులను ఆదుకోవాలి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment