చివరి వన్డేలో దక్షిణాఫ్రికా గెలుపు రాజ్కోట్: దక్షిణాఫ్రికా-ఎతో జరిగిన మూడో అనధికారిక వన్డేలో భారత-ఎ జట్టు ఓటమిపాలైంది. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 326 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారతజట్టు 49.1 ఓవర్లలో 252పరుగులకు ఆలౌటైంది. దీంతో 73 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. ఈ వన్డేకు ముందే సిరీస్ను చేజిక్కించుకున్న టీమిండియా.. బుధవారం జరిగిన చివరి వన్డేలో ఓడినా.. సిరీస్ను 2-1తో కైవసం చేసుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన దక్షిణాఫ్రికా-ఎ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. […]
The post వన్డే సిరీస్ ఇండియా-ఎ కైవసం appeared first on Navatelangana.
Leave A Comment