ఇప్పటి వరకు 5.39 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణకు ప్రణాళికవడ్ల కాంటాకు పట్టాదారు ఐరిష్ తప్పనిసరిషరతులతో కౌలు రైతులకు తిప్పలు నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు క్రమక్రమంగా వేగం పుంజుకుంటున్నాయి. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా రైతులు తమ ధాన్యాన్ని కల్లాల్లోనే ఉంచారు. చాలా చోట్ల పంట తడిసిపోయింది. ఈ నేపథ్యంలో వడ్ల కొనుగోళ్లు కొంత ఆలస్యమైనా…నాలుగైదు రోజుల నుంచి రైతులు పెద్ద సంఖ్యలో ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తున్నారు. రాష్ట్ర […]
The post వడ్ల కొనుగోళ్లు షురూ.. appeared first on Navatelangana.
Leave A Comment