• Login / Register
  • Site Logo

    వందేమాతరం గీతానికి 150 సంవత్సరాలు

    Rss వార్తలు

    నవతెలంగాణ – రామారెడ్డివందేమాతర గేయం రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మండలంలోని ఆయా పాఠశాలలతో పాటు జిల్లా కేంద్రంలోని శిశు మందిర్లో వందేమాతర గీతాన్ని ఆలపించారు. వందేమాతర గీతాన్ని బంకించంద్ర చటర్జీ రచించారని కొనియాడారు. కార్యక్రమంలో ఆయా పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

    The post వందేమాతరం గీతానికి 150 సంవత్సరాలు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment