– హెచ్.యం. పరుచూరి హరిత నవతెలంగాణ – అశ్వారావుపేటభారత జాతి ఔన్నత్యాన్ని తెలిపే గేయం వందేమాతరం అని, ప్రముఖ బెంగాలీ రచయిత బంకించంద్ర ఛటర్జీ ఈ గీతాన్ని తన ఆనంద మఠం నవలలో 1875 లో రచించారని, బెంగాల్ విభజన సమయంలో వందేమాతరం క నినాదంగా ప్రారంభమై దేశ స్వాతంత్ర్యాన్ని సాధించే ఉపకరణంగా పని చేసిందని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పరుచూరి హరిత అన్నారు. శుక్రవారం పాఠశాలలో వందేమాతరం 150 వసంతాల వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా […]
The post వందేమాతరం గీతం.. భారత జాతి ఔన్నత్యం appeared first on Navatelangana.
Leave A Comment