చిన్న, సన్నకారు రైతులు వినియోగించుకోవాలిఉద్యానవన శాఖ అధికారి వై మణినవతెలంగాణ – మల్హర్ రావుబిందు సేద్యం, తుంపర సేద్యం కింద వందశాతం సబ్సిడీని వినియోగించుకోవాలని ఉద్యానవన శాఖ మహాదేవపూర్ డివిజన్ అధికారి వై.మణి తెలిపారు. శుక్రవారం బిందు సేద్యం తోటలు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ సూక్ష్మ నీటిపారుదల పథకం (టిజిఎంఐపి) 2025-26 ఆర్థిక సంవత్సరం కింద బిందు సేద్యం, తుంపర సేద్యం కోసం ప్రభుత్వం మహాదేవపూర్ డివిజన్ లోని మల్హర్, మహాదేవపూర్, మహముత్తారం, […]
The post వందశాతం సబ్సిడీపై బిందు సేద్యం.! appeared first on Navatelangana.
Leave A Comment