– కోన సముందర్ సర్పంచ్ బెజ్జారపు రాకేష్– మధ్యాహ్న భోజనం ఆకస్మిక తనిఖీనవతెలంగాణ-కమ్మర్ పల్లి పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం తయారు చేసే ముందు వంట పాత్రలను శుభ్రంగా కడగాలని సర్పంచ్ బెజ్జారపు రాకేష్ అన్నారు. శనివారం మండలంలోని కోన సముందర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని ఆయన అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల కోసం సిద్ధం చేసిన ఆహార పదార్థాలను సర్పంచ్ రాకేష్ […]
The post వంట పాత్రలను శుభ్రంగా కడగాలి appeared first on Navatelangana.
Leave A Comment