నవీన్ యాదవ్ను భారీ మెజారిటీతో గెలిపిద్దాం : ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి నవతెలంగాణ-బంజారాహిల్స్కాంగ్రెస్ పార్టీ లౌకికవాద పునాదుల మీద ఏర్పడిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను అభివృద్ధిలోకి తీసుకురావడం కోసం కాంగ్రెస్ పని చేస్తున్నదన్నారు. హైదరాబాద్లోని ఫిలిం కల్చరల్ క్లబ్లో శనివారం క్రైస్తవ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. సీఎం రేవంత్రెడ్డి జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేశారు. అనంతరం డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. ప్రజా […]
The post లౌకికవాద పునాదులపై ఏర్పడిన కాంగ్రెస్ appeared first on Navatelangana.
Leave A Comment