*ఎడిజె చంద్రశేఖర్ రావు నవతెలంగాణ మిర్యాలగూడ మూడు నెలలకోసారి జరిగే జాతీయ లోక్ అదాలత్ కాక ప్రతి రోజు కోర్టుల్లో లోక్ అదాలత్ లు నిర్వహిస్తారని సద్వినియోగం చేసుకోవాలని మిర్యాలగూడ ఐదో అదనపు జిల్లా జడ్జి కెవి.చంద్రశేఖర్ రావు అన్నారు. శనివారం స్థానిక కోర్టు సముదాయ ఆవరణలో ప్రత్యేక లోక్ అదాలత్ ను ప్రారంభించి మాట్లాడుతూ పెండింగ్ కేసుల పరిష్కారమే లక్ష్యంగా నిర్వహిస్తున్న లోక్ అదాలత్ లో కక్షిదారులు, ఫిర్యాదుదారులు పరస్పరం చర్చించి రాజీమార్గంలో దీర్ఘకాలిక పెండింగ్ […]
The post లోక్ అదాలత్ లోనే కాకుండ ప్రతి రోజు కేసులు పరిష్కరించుకోవచ్చు appeared first on Navatelangana.
Leave A Comment