నవతెలంగాణ-హైదరాబాద్: ప్రతిపక్షాల నిరసనల మధ్య మంగళవారం లోక్సభ మధ్యాహ్నానికి వాయిదా పడింది. లోక్సభ ప్రశ్నోత్తరాల సమయంలో ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేస్తూ వెల్లోకి దూసుకువెళ్లడంతో గందరగోళం నెలకొంది. మాజీ ఆర్మీ జనరల్ ఎంఎం.నరవణెకి చెందిన ఒక పుస్తకం నుడి కొన్ని అంశాలను ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ సోమవారం లేవనెత్తిన సంగతి తెలిసిందే. నవరణె ప్రచురించని పుస్తకం నుండి కొన్ని కోట్లను ఉపయోగించి కాంగ్రెస్ పార్టీపై తేజస్వీ సూర్య చేసిన ఆరోపణలకు ప్రతిస్పందించేందుకు రాహుల్గాంధీ యత్నించారు. ఆయనకు అవకాశం […]
The post లోక్సభ మధ్యాహ్నానికి వాయిదా appeared first on Navatelangana.
Leave A Comment