నవతెలంగాణ-హైదరాబాద్: లోక్సభలో ఇవాళ 8 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన వారిలో మానికం ఠాగూర్, గురీత్ ఓజ్లా, రాజా వారింగ్, ఎబి ఈడెన్, కిరణ్ రెడ్డి, వెంకట్ రామన్ ఉన్నారు. చైర్పై పేపర్లు విసిరేయడాన్ని స్పీకర్ ఖండించారు. పార్లమెంటరీ హుందాతనాన్ని ఉల్లంఘించినట్లు అవుతుందని అన్నారు. బడ్జెట్ సెషన్లో ఇలాంటి ఘటనలను ఉపేక్షించలేమన్నారు. 8 మంది ఎంపీలను సస్పెండ్ చేసిన తర్వాత లోక్సభను బుధవారానికి వాయిదా వేశారు. పార్లమెంట్లో సమస్యలను లేవనెత్తే హక్కు ప్రతిపక్షాలకు ఉందని, […]
The post లోక్సభలో 8 మంది ఎంపీలు సస్పెండ్ appeared first on Navatelangana.
Leave A Comment