• Login / Register
  • Site Logo

    లొంగిపోయిన 12మంది మావోయిస్టులు

    Rss వార్తలు

    బీజాపూర్‌ : ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లాలో గురువారం 12మంది మావోయిస్టులు లొంగిపోయారు. వారిపై రూ. 46లక్షల రివార్డు ఉన్నట్లు సీనియర్‌ అధికారులు తెలిపారు. సౌత్‌ సబ్‌ జోనల్‌ బ్యూరోకి చెందిన ఎనిమిది మంది మహిళలు సహా 12మంది కేడర్‌ సభ్యులు ఇక్కడి సీనియర్‌ పోలీస్‌ అధికారుల ఎదుట లొంగిపోయారని బీజాపూర్‌ పోలీస్‌ సూపరింటెండెంట్‌ జితేంద్ర కుమార్‌ యాదవ్‌ తెలిపారు. వారిలో డివిజనల్‌ కమిటీ సభ్యుడు మరియు కటేకళ్యాణ్‌ ఏరియా కమిటీ ఇన్‌చార్జ్‌ సోమదు మడ్కం (42), వివిధ […]

    The post లొంగిపోయిన 12మంది మావోయిస్టులు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment