• Login / Register
  • Site Logo

    లారీ ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు

    Rss వార్తలు

     – మెరుగైన వైద్యం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలింపు నవతెలంగాణ -మిరుదొడ్డి  లారీ ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలైన సంఘటన మిరుదొడ్డి మండల పరిధిలోని ధర్మారం గ్రామ చౌరస్తాలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం లింగుపల్లి గ్రామానికి చెందిన కిచ్చని గంగయ్య రోడ్డు దాటుతుండగా  అతి వేగంగా వచ్చిన  GJ 36 V 4797 నంబర్ గల లారీ ఢీకోట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. 108 సహాయంతో సిద్ధిపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు.  మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం హైదరాబాద్ […]

    The post లారీ ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు  appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment