– మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డినవతెలంగాణ-కమ్మర్ పల్లి కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు తులం బంగారం ఇవ్వాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం వేల్పూర్ లోని తన స్వగృహంలో మంజూరు కోసం సిద్ధంగా ఉన్న మెండోరా మండలంకు చెందిన 35 కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ బ్యాచ్ ఫైల్స్ పై ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సంతకాలు చేశారు.ఈ సందర్బంగా […]
The post లబ్ధిదారులకు తులం బంగారం ఇవ్వాలి appeared first on Navatelangana.
Leave A Comment