– అవి తెలంగాణ రైజింగ్కు అనుగుణంగా ఉండాలి : సీఎస్ కె.రామకృష్ణారావు ొ ప్రభుత్వ విభాగాధిపతులతో భేటీనవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్తెలంగాణ రైజింగ్ – 2047 కార్యాచరణ ప్రణాళికకు అనుగుణంగా అన్ని ప్రభుత్వ శాఖలు లక్ష్యాలను నిర్ధేశించు కోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకష్ణారావు ఉన్నతాధికారులను అదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు శుక్రవారం వ్యవసాయం, సహకార, పశుసంవర్ధక, డెయిరీ అభివృద్ధి, మత్స్య, అటవీ, పర్యావరణం, శాస్త్ర సాంకేతిక, ఆహార, పౌర సరఫరాలు, కార్మిక, ఉపాధి, శిక్షణ, […]
The post లక్ష్యాలను నిర్దేశించుకోండి appeared first on Navatelangana.
Leave A Comment