నవతెలంగాణ – బోనకల్ : యూరియా కోసం అన్నదాతలో లక్ష్మీపురం సొసైటీ పరిధిలోనే గోవిందాపురం ఎల్ గ్రామంలో సొసైటీ కార్యాలయం ముందు అన్నదాతలో ఆందోళనకు దిగారు. లక్ష్మీపురం సొసైటీ పరిధిలో గల రైతులకే ముందుగా యూరియా పంపిణీ చేయాలని ఆ తర్వాతే మిగతా వారికి ఇవ్వాలని ఆందోళనకు దిగారు. ఫర్టిలైజర్ యాప్ వల్ల రైతులకు నష్టమే తప్ప లాభం లేదని అన్నదాతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మా సొసైటీ పరిధిలో యూరియా కొనుగోలు చేస్తే 2006.50 రూపాయలకే […]
The post లక్ష్మీపురం సొసైటీ కార్యాలయం ముందు అన్నదాతలు ఆందోళన appeared first on Navatelangana.
Leave A Comment