– నిరుపయోగంగా మండల కాంప్లెక్స్ భవనం– సంవత్సరాల తరబడి ఖాళీగా కాంప్లెక్స్ గదులు– వేల ఆదాయాన్ని కోల్పోతున్న మండల పరిషత్ – అధికారులు దృష్టి సారిస్తే బాగుంటుందన్న ప్రజలునవతెలంగాణ-కమ్మర్ పల్లి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం వద్ద లక్షలు పోసి నిర్మించిన మండల కాంప్లెక్స్ భవనం నిరుపయోగంగా మారింది. మండల పరిషత్ కార్యాలయానికి అదనపు ఆదాయం కోసం 2023 సంవత్సరంలో నాలుగు గదులతో కాంప్లెక్స్ భవనాన్ని నిర్మించారు. నిర్మాణం పూర్తయిన నాటి నుండి నేటి వరకు కాంప్లెక్స్ భవనంలోని […]
The post లక్షలు పోశారు.. లక్షణంగా వదిలేశారు appeared first on Navatelangana.
Leave A Comment