• Login / Register
  • Site Logo

    రోడ్లు రక్తసిక్తం

    Rss వార్తలు

    వేర్వేరు ప్రమాదాల్లో ఏడుగురు దుర్మరణంమృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అమరావతి : రోడ్లు రక్తసిక్తమయ్యాయి. శనివారం జరిగిన రెండు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు దుర్మరణం చెందారు. వీరిలో ఐదుగురు ఒకే కుటుంబానికి చెందిన వారు. పోలీసుల కథనం ప్రకారం… కర్ణాటక రాష్ట్రం కోలార్‌ జిల్లా బంగారుపేటకు చెందిన ఒక కుటుంబం కర్నూలు జిల్లా మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దర్శనానికి ఫార్చూనర్‌ కారులో వెళ్తోంది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కోటేకల్‌ మలుపు వద్ద వీరి కారును […]

    The post రోడ్లు రక్తసిక్తం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment