– టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యంతో ప్రమాదం– ఏసీపీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న దర్యాప్తు– త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తాం : తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్రెడ్డి– మిర్జాగూడ ప్రమాద స్థలం పరిశీలన– సీఐతోపాటు క్షతగాత్రులకు పీఎంఆర్ ఆస్పత్రిలో పరామర్శనవతెలంగాణ-చేవెళ్లరోడ్డు భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటించాలని తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్రెడ్డి సూచించారు. మంగళవారం రంగారెడ్డి చేవెళ్ల మండలం మిర్జాగూడలో సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటనా స్థలాన్ని డీజీపీ సందర్శించారు. ఘటనకు గల కారణాలపై ఆరా తీశారు. […]
The post రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి appeared first on Navatelangana.
Leave A Comment