• Login / Register
  • Site Logo

    రోడ్డు ప్రమాద బాధితులకు అండగా ఉంటాం

    Rss వార్తలు

    – మృతుల కుటుంబాలను ఆదుకుంటాం– తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి– పరిహారం చెక్కులు అందించిన ఎమ్మెల్యే, అధికారులు– తాండూరు-వికారాబాద్‌ రోడ్డును మూడు నెలల్లో పూర్తి చేస్తామని వెల్లడినవతెలంగాణ-తాండూరురంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మిర్జాపూర్‌ సమీపంలో జరిగిన ఆర్టీసీ బస్సు రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వారు, గాయపడిన వారి కుటుంబాలకు అండగా ఉంటామని తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి చెప్పారు. ప్రమాదంలో నియోజకవర్గానికి చెందిన 13 మంది మృతిచెందడం బాధాకరమని అన్నారు. తాండూరు-వికారాబాద్‌ రోడ్డు మూడు నెలల్లో పూర్తి చేస్తామని చెప్పారు. […]

    The post రోడ్డు ప్రమాద బాధితులకు అండగా ఉంటాం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment