నవతెలంగాణ – ఆర్మూర్ మండలంలోని జాతీయ రహదారి 63 చేపూరు బబ్లు దాబా సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ మృతి చెందినట్లు స్టేషన్ హౌస్ ఆఫీసర్ సత్యనారాయణ గౌడ్ తెలిపారు. వేల్పూర్ నుండి ఆర్మూర్ వైపునకు ఆటోలో వస్తుండగా, ఎదురుగా వస్తున్న ఏపీకి చెందిన లారీ డ్రైవర్ తోట నాగరాజు నిర్లక్ష్యం వలన ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్ సయ్యద్ అన్వార్ (50) తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి […]
The post రోడ్డు ప్రమాదం.. ఆటో డ్రైవర్ మృతి appeared first on Navatelangana.
Leave A Comment