• Login / Register
  • Site Logo

    రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి

    Rss వార్తలు

    నవతెలంగాణ కల్లూరు గ్రీన్ ఫీల్డ్ హైవే మీద శుక్రవారం ఉదయం మోటార్ సైకిల్ అ జాగ్రత్తగా నడపడంతో సైడ్ రైలింగ్ కి ఢీకొని ఇద్దరు యువకులు సంఘటన స్థలంలోనే మృతి చెందారు. ఈ విషయం తెలుసుకొని ఎస్ ఐ బి హరిత సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించి గా వారి వద్ద లభించిన ఆధారాలతో ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా చింతలపూడి మండలం కుమ్మరకుంట గ్రామపంచాయతీ శివారు కేఎస్ రామవరం గ్రామం గ్రామానికి చెందిన వారు గా గుర్తించడం […]

    The post రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment