• Login / Register
  • Site Logo

    రోడ్డుప్రమాదంలో ఐదుగురు పోలీస్ అధికారులు దుర్మరణం

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: ఘోర రోడ్డు ప్ర‌మాదంలో ఐదుగురు పోలీసులు అధికారులు మృతి చెందిన సంఘ‌ట‌న ఆదివారం ఒడిశాలో చోటుచేసుకుంది. జోర్సుగూడ పీఎస్ ప‌రిధిలోని నేష‌న‌ల్ హైవే 49పై ఓ ట్రాలీ వాహ‌నం, పోలీస్ జీప్ ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఈ ప్ర‌మాదంలో ఐదుగురు అధికారులు అక్కడికక్కడే మ‌ర‌ణించ‌గా మ‌రో ముగ్గురికి తీవ్రంగా గాయాలైయ్య‌య‌ని జార్సుగూడ పోలీస్ సూపరింటెండెంట్ (ఎస్పీ) గుండాల రెడ్డి రాఘవేంద్ర చెప్పారు. బాధితుల‌ను చికిత్స కోసం ఉన్న‌త ఆస్ప‌త్రికి త‌ర‌లించామ‌ని చెప్పారు. ప్ర‌మాద స‌మ‌యంలో వాహ‌నంలో […]

    The post రోడ్డుప్ర‌మాదంలో ఐదుగురు పోలీస్ అధికారులు దుర్మ‌ర‌ణం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment