• Login / Register
  • Site Logo

    రైల్వే రంగం ప్రయివేటీకరణను వ్యతిరేకించండి

    Rss వార్తలు

    నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్  రైల్వే రంగాన్ని ప్రయివేటీకరణ వ్యతిరేకించాలని రైల్వే రంగం జిల్లా నాయకులు దాసరి పాండు అన్నారు. శనివారం భువనగిరి జిల్లా కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ ముందు రైల్వే రంగాన్ని ప్రయివేటీకరణ చేయడం ఆపాలని ధర్నా నిర్వహించారు.  ఈ సందర్భంగా దాసరి పాండు మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం పేద మధ్యతరగతి కార్మిక వర్గం సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందన్నారు. కార్పొరేట్ శక్తులకు పెట్టుబడిదారులకు శక్తులకు సంపదను సృష్టించే ప్రభుత్వ రంగాలు రైల్వే, ఎల్ఐసి, […]

    The post రైల్వే రంగం ప్రయివేటీకరణను వ్యతిరేకించండి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment