• Login / Register
  • Site Logo

    రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి కింద నీటిని తొలగించాలి

    Rss వార్తలు

    సీపీఐ(ఎం), ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్‌ ఎదుట విద్యార్థుల ధర్నా నవతెలంగాణ-రామన్నపేటయాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల కేంద్రంలోని కొమ్మాయిగూడెం, సిరిపురం రోడ్డులోని రైల్వే అండర్‌ పాస్‌ బ్రిడ్జీల కింద నిలిచిన నీటిని వెంటనే తొలగించాలని విద్యార్థులు డిమాండ్‌ చేశారు. సీపీఐ(ఎం), ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు, స్థానికులు పెద్దఎత్తున శుక్రవారం స్థానిక రైల్వేస్టేషన్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జల్లెల పెంటయ్య, మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం […]

    The post రైల్వే అండర్‌ పాస్‌ బ్రిడ్జి కింద నీటిని తొలగించాలి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment