• Login / Register
  • Site Logo

    రైతే గెలిచాడు

    Rss వార్తలు

    దిగొచ్చిన మహారాష్ట్ర సర్కార్‌ అన్నదాతల డిమాండ్లు పరిష్కరిస్తామని సీఎం ఫడ్నవీస్‌ హామీముగిసిన కిసాన్‌ లాంగ్‌మార్చ్‌ నాసిక్‌ : హక్కుల కోసం ఉద్యమించిన రైతన్న విజయం సాధించాడు. అన్నదాతల డిమాండ్లు పరిష్కరిస్తామని మహారాష్ట్ర సర్కార్‌ లిఖితపూర్వక హామీ ఇచ్చింది. దీంతో కిసాన్‌ లాంగ్‌ మార్చ్‌ ముగుస్తున్నట్టు అఖిల భారత కిసాన్‌ సభ (ఏఐకేఎస్‌) ప్రకటించింది. సుమారు 40వేల మందికిపైగా రైతులు మహిళలు, వృద్ధులు అనే తేడాలేకుండా నాసిక్‌ నుంచి ముంబయికి కాలినడకన మహాపాదయాత్ర నిర్వహించారు. వంద కిలోమీటర్ల వరకూ […]

    The post రైతే గెలిచాడు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment