• Login / Register
  • Site Logo

    రైతు మెడపై కత్తిలా మోంథా తుపాన్.!

    Rss వార్తలు

    ఆందోళనలో అన్నదాత….అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక నవతెలంగాణ-మల్హర్ రావు నైరుతి ఋతుపవనాలు పుంజుకోవడం,దీనికి తోడుగా లోయర్ మానేరు డ్యామ్ నీరు విడుదల చేయడంతో మానేరు పరివాహక గ్రామాలైన తాడిచెర్ల, మల్లారం, వళ్లెంకుంట, కేశారంపల్లి, కుంభంపల్లి, పివినగర్ లో వరి, పత్తి పంటలు చేతికొచ్చే సమయాన నెలకొన్న వాతావరణం రైతులకు ఆందోళన కలిగిస్తోంది. ఈనెలలో కురిసిన వర్షాలతో చేన్లలోనే పత్తి తడవడంతో అటు వ్యాపారులు,ఇటు సీసీఐ కేంద్రాల్లో మద్దతు ధర దక్కడం లేదు. ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్న వరి కోతలపైనా […]

    The post రైతు మెడపై కత్తిలా మోంథా తుపాన్.! appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment