• Login / Register
  • Site Logo

    రైతు ఉత్పత్తి దారుల సంఘం (ఎఫ్పిఓ)లో సభ్యత్వానికి ఆహ్వానం

    Rss వార్తలు

    నవతెలంగాణ – ఆలేరు రూరల్ ఆలేరు మండలం యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో రైతు ఉత్పత్తి దారుల సంఘం (ఎఫ్ పి ఓ ) ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా సభ్యత్వ స్వీకరణ, అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ ఎఫ్ పి ఓ లో చేరేందుకు సభ్యత్వ ఫీజు రూ.2000 కాగా, ప్రతి సభ్యుడు ఈక్విటీ గ్రాండ్ కింద రూ.2000 జమ చేయాల్సి ఉంటుంది. సభ్యులుగా చేరిన రైతులకు భవిష్యత్తులో ప్రభుత్వం […]

    The post రైతు ఉత్పత్తి దారుల సంఘం (ఎఫ్పిఓ)లో సభ్యత్వానికి ఆహ్వానం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment