కాలువ మరమ్మతుల పనుల కోసం భూమి పూజ చేసిన ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్ రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు శాసనసభ్యులు బీర్ల అయిలయ్య అన్నారు. బుధవారం, యాదగిరిగుట్ట మండలం గౌరయిపల్లి గ్రామ చెరువు నుండి కాచారం గ్రామ చెరువుకు వెళ్లే కాల్వ మరమ్మతుల కోసం ఆయన భూమి పూజ చేశారు. ఆయన మాట్లాడుతూ కాలువ మరమ్మతులు చేయడం ద్వారా కాచారం చెరువు తొందరగా […]
The post రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం appeared first on Navatelangana.
Leave A Comment