– రెండ్రోజుల్లో విస్తారమైన వర్షాలు : తుపాన్ ప్రభావంపై కలెక్టర్ జితేష్ వి.పాటిల్నవతెలంగాణ-పాల్వంచతుపాను ప్రభావంతో రాబోయే రెండ్రోజుల్లో విస్తారమైన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో రైతులు వరి కోతలు వాయిదా వేసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ జితేష్ వి.పాటిల్ సూచించారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలోని పల్లెలు, పట్టణాలు, నదీ పరివాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. తక్కువ ఎత్తు ప్రాంతాల్లో […]
The post రైతులు వరి కోతలు వాయిదా వేసుకోవాలి appeared first on Navatelangana.
Leave A Comment