నవతెలంగాణ – మిడ్జిల్ గ్రామీణ ప్రాంతాలలో ఉన్న రైతులు వ్యవసాయంతో పాటు పాడి సంపదను పెంచాలని ప్రభుత్వం అందిస్తున్న సస్పిడిని రైతుల సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ అనుప శివరాజ్ రైతులకు సూచించారు. పశువులకు వైద్య పరీక్షల కార్యక్రమంలో భాగంగా మంగళవారం మండలంలోని వాడ్యాల్ గ్రామంలో గర్భకోశ వ్యాధి నివారణ పరీక్షలు రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ చంద్రయ్య గౌడ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో డాక్టర్ శివరాజ్ మాట్లాడారు. మూగజీవాలకు సీజన్లో వచ్చే వ్యాధులపై రైతులు […]
The post రైతులు పాడి సంపదను పెంచాలి: డా. శివరాజ్ appeared first on Navatelangana.
Leave A Comment