నవతెలంగాణ-టేకుమట్ల ఇటీవల కురిసిన భారీ మొంథా తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న పత్తి, వరి పంట పొలాలను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పరిశీలించారు. మండలంలోని రాఘవరెడ్డి పేట, అంకుషాపూర్ కుందనపల్లి ,గుమ్మడవెల్లి చలివాగు చుట్టుపక్కల వరి పొలాలు మొంథా తుఫాను వరద ఉధృతికి నీటమునిగి పోవడంతో విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఆదివారం అధికారులతో గుమ్మడవెల్లి గ్రామాలలో పర్యటించి రైతులను పంటనష్ట వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ తుపాను ప్రభావంతో నష్టపోయిన రైతులు ఎవరు ఆధర్యపడోద్దని, […]
The post రైతులు అధైర్య పడొద్దు appeared first on Navatelangana.
Leave A Comment