నవతెలంగాణ-ధర్మసాగర్: మండలంలోని దేవునూరు గ్రామంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల వరద ప్రవాహానికి దెబ్బతిన్న కల్వర్టును, పంటలను నష్టపోయిన రైతులను శనివారం స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి సందర్శించి పరామర్శించారు. ఈ సందర్బంగా రైతులు వారి తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి సమాచారం లేకుండా, ముందస్తు చర్యలు తీసుకోకుండా ఒకేసారి ధర్మసాగర్ రిజర్వాయర్ నుండి 8గేట్లు ఎత్తడం వల్లే ఆస్తి నష్టం, పంట నష్టం జరిగిందని తెలిపారు. వరద ప్రవాహం వచ్చిన తీరును, వరదలో కొట్టుకుపోయిన […]
The post రైతులను పరామర్శించిన ఎమ్మెల్యే కడియం appeared first on Navatelangana.
Leave A Comment