• Login / Register
  • Site Logo

    రైతులకు ద్రోహమే

    Rss వార్తలు

    వ్యవసాయ సార్వభౌమత్వాన్ని రాజీ పడేలా చేస్తుందిఇది అన్నదాతల భవిష్యత్తుకు సంబంధించిన విషయంకేంద్రం తీరుపై రాహుల్‌ తీవ్ర ఆగ్రహంఅమెరికాతో ట్రేడ్‌ డీల్‌పై ప్రధానికి ఐదు ప్రశ్నలు న్యూఢిల్లీ : అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోన్న తీరుపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ మరోసారి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వాణిజ్య ఒప్పందం పేరుతో భారతీయ రైతులు మోసపోవడాన్ని కండ్లారా చూస్తున్నామనీ, దేశ వ్యవసాయ సార్వభౌమత్వాన్ని రాజీ పడేలా చేస్తోందని ఉద్ఘాటించారు. ఇది తాత్కాలిక అంశం కాదనీ, […]

    The post రైతులకు ద్రోహమే appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment